వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల ప్రాజెక్టు ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని మాజీమంత్రి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు. ధర్నా నేపథ్యంలో కాలువల ద్వారా నీరు విడుదల చేశారని, ప్రతిరోజూ ఒక టీఎంసీ నీటిని లిఫ్టుల ద్వారా రిజర్వాయర్లకు పంపాలని కోరారు.
ప్రభుత్వం రైతుల ప్రయోజనాలపై చిత్తశుద్ధితో వ్యవహరించాలని, వరద నీటిని వృథా కాకుండా ఎత్తిపోతల పథకాలకు మళ్లించాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...
