Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాలకు నీరు విడుదల చేయాలి

Follow Udayam Digital on Google
రూప దేవి Jul 29, 2026 6:46 PM వనపర్తితెలంగాణ
జూరాలకు నీరు విడుదల చేయాలి - Udayam Digital
జూరాల ప్రాజెక్టు ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ధర్నా నేపథ్యంలో కాలువల ద్వారా నీరు విడుదల చేశారని, ప్రతిరోజూ ఒక టీఎంసీ నీటిని లిఫ్టుల ద్వారా రిజర్వాయర్లకు పంపాలని కోరారు. ప్రభుత్వం రైతుల ప్రయోజనాలపై చిత్తశుద్ధితో వ్యవహరించాలని, వరద నీటిని వృథా కాకుండా ఎత్తిపోతల పథకాలకు మళ్లించాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...