వార్తలకు తిరిగి వెళ్లండి

లోది కులానికి చెందిన వారి సమస్యలపై అధ్యయనం చేసేందుకు బీసీ కమిషన్ పిట్లంలో పర్యటించనుంది.
బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ నేతృత్వంలోని కమిటీ బుధవారం ఉదయం 9 గంటలకు లోది కులానికి చెందిన వారి సమస్యలను అడిగి తెలుసుకోనుంది. లోది కులానికి చెందిన వారు, ప్రజాప్రతినిధులు,
అధికారులు, కుల సంఘాల నాయకులు హాజరై కమిషన్ పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు.
Comments
Loading comments...

