వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లాలోని ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ఎస్పీ గ్రీవెన్స్ రేపు రద్దు చేసినట్లు ఎస్పీ కేవీ మహేశ్వర్రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
సమస్యలపై అర్జీలను సమర్పించేందుకు వస్తున్న ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు. వచ్చే సోమవారం పీజీఆర్ఎస్ యథావిధిగా జరగనుంది.
Comments
Loading comments...

