వార్తలకు తిరిగి వెళ్లండి

వికసిత్ భారత్ - గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ) చట్టం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో రూ.95,692 కోట్లను కేటాయించింది.
లోక్సభలో మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ వివరాలు వెల్లడించారు. ఈ చట్టం కింద గ్రామీణ కుటుంబానికి ఏడాదికి 125 రోజుల చొప్పున వేతన ఉపాధికి చట్టపరమైన హామీ కల్పిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...
