వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను 100 శాతం పూర్తి చేసిన తొలి మండలంగా రాయికల్ నిలిచింది. నిర్ణీత గడువులోపు అధికారులు, ఉద్యోగులు, ఫీల్డ్ సిబ్బంది సమన్వయంతో ఈ ప్రక్రియ విజయవంతమైందని తహశీల్దార్ నాగార్జున తెలిపారు.
ఈ సందర్భంగా విధులు సమర్థంగా నిర్వహించిన అధికారులు, ఉద్యోగులను అభినందిస్తూ స్వీట్లు పంచి సంబరాలు నిర్వహించారు.
Comments
Loading comments...
