వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడలో జరిగిన రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో మంగళగిరికి చెందిన 13 ఏళ్ల దేవతి భువన్ ప్రతిభ చాటాడు.
అండర్-17 విభాగంలో గోల్డ్ మెడల్, అండర్-15 లో సిల్వర్ మెడల్తో సహా మొత్తం మూడు పతకాలు సాధించాడు. విశేష ప్రతిభ కనబరిచిన భువన్ను పలువురు అభినందించారు.
Comments
Loading comments...

