Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాకీయ కక్షలతోనే దాడి చేశారు : ప్రత్యక్ష సాక్షి

Follow Udayam on Google
sudheer Aug 10, 2026 8:14 AM కరీంనగర్తెలంగాణ
కరీంనగర్‌ లోని కిసాన్ నగర్‌లో శ్రీకాంత్ అనే వ్యక్తిపై ఆరుగురు దుండగులు బీరు సీసాలతో శ్రీకాంత్ పై దాడి చేశారని ప్రత్యక్ష సాక్షి రాజశేఖర్ తెలిపారు.రాజకీయ విభేదాల కారణంతోనే ప్రత్యర్థులు పథకం ప్రకారం ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. తాము ఇద్దరమే ఉన్న సమయంలో ఆరుగురు వచ్చి దాడి చేశారని, తీవ్రంగా గాయపడిన బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...