వార్తలకు తిరిగి వెళ్లండి

రాజంపేట తహశీల్దార్ కార్యాలయాన్ని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెన్షన్ దరఖాస్తుదారులకు అవసరమైన ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలను తక్షణమే అందించాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాల జారీలో అలసత్వం లేకుండా అధికారులు శరవేగంగా స్పందించాలని సూచించారు.
Comments
Loading comments...

