వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ తిప్పాపూర్ గోశాలలో సన్న, చిన్నకారు రైతులకు రాజన్న ప్రసాదంగా జతల కోడెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రారంభించారు. ఆన్లైన్ దరఖాస్తుల ద్వారా అర్హులను ఎంపిక చేసి పారదర్శకంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కోడెలను కుటుంబ సభ్యుల్లా సంరక్షించాలని సూచించారు.
వేములవాడలో 45 ఎకరాల్లో అధునాతన గోశాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

