వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగా నిరంకుశ పాలన అంతమై 17 సెప్టెంబర్ 1948న ప్రజాపాలనలోకి వచ్చిందని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నేరేళ్ల శారద అన్నారు బుధవారం కామారెడ్డి లో జరిగిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు
అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ తెలంగాణలో జరిగిన పోరాటం మూడు వందల ఏళ్ల చరిత్రగా కీర్తించ బడుతోందన్నారు
Comments
Loading comments...

