వార్తలకు తిరిగి వెళ్లండి

రాచనపల్లి వంకపై రూ.24 లక్షలతో కాజ్వే నిర్మాణ పనులు మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయి. దీంతో రాచనపల్లి నుంచి దర్గా కొట్టాలు, విలేకరుల కాలనీ, ప్రజా చైతన్య కాలనీ, ఆటో కాలనీతో పాటు పలు ప్రాంతాల ప్రజలకు రాకపోకల కష్టాలు తీరనున్నాయి.
కాజ్వే నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించిన జడ్పీ ఛైర్మన్ గిరిజమ్మ, సహకరించిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

