Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేక్‌ పూయడంపై గొడవ.. స్నేహితుడి హత్య

Follow Udayam on Google
SAI NATH Sep 18, 2026 1:28 PM జాతీయంGeneral
కేక్‌ పూయడంపై గొడవ.. స్నేహితుడి హత్య - Udayam
జమ్మూలో పుట్టినరోజు వేడుకల్లో కేక్‌ పూయడంపై జరిగిన గొడవ స్నేహితుడి హత్యకు దారితీసింది. లోయర్‌ రూప్‌నగర్‌ వద్ద నीरజ్‌ అలియాస్‌ అన్షు తన పుట్టినరోజు వేడుకలు జరుపుతుండగా.. పవన్‌ నాయర్‌ అతడి ముఖానికి కేక్‌ పూశాడు. దీంతో వాగ్వాదం జరగడంతో నीरజ్‌ ఖుక్రీతో పవన్‌ మెడపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.తీవ్రంగా గాయపడిన పవన్‌ను స్నేహితులు జీఎంసీ ఆస్పత్రికి తరలించగా. మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Comments

G
Loading comments...