Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

990 కోట్ల రైల్వే ప్రాజెక్టులు

Follow Udayam on Google
SAI NATH Sep 18, 2026 1:54 PM జాతీయంGeneral
990 కోట్ల రైల్వే ప్రాజెక్టులు - Udayam
మహారాష్ట్రలో రైలు సామర్థ్యం, రాకపోకలను మెరుగుపరిచేందుకు రూ.990 కోట్ల విలువైన రెండు ప్రాజెక్టులకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో చౌక్‌-కర్జత్‌ మధ్య 10.86 కి.మీ. రైల్వే లైన్‌ డబ్లింగ్‌కు రూ.497 కోట్లు కేటాయించింది. దీంతో రోజుకు అదనంగా ఐదు ప్యాసింజర్‌ రైళ్లు నడిపే అవకాశం ఉంటుంది.మరోవైపు ముకుట్‌బన్‌-గడ్చందూర్‌ మధ్య 38.21 కి.మీ. కొత్త రైల్వే లైన్‌కు రూ.493 కోట్లు మంజూరు చేసింది.

Comments

G
Loading comments...