వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లిగూడెం 18వ వార్డులోని మాగంటి అన్నపూర్ణ ఓరియంటల్ బాలికోన్నత పాఠశాలలో ఈ-వేస్ట్, ప్లాస్టిక్ వ్యర్థాల పునర్వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఎం. ఏసుబాబు పాల్గొని ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగం చేయవచ్చని తెలిపారు.
పాత వస్తువులను ఆర్ఆర్ఆర్ (రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్) కేంద్రాలకు అందజేయాలని సూచించారు. అసిస్టెంట్ కమిషనర్, ఎంఈ పాల్గొన్నారు.
Comments
Loading comments...

