Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్‌ బాధితులకు వేగంగా సాయం

Follow Udayam Digital on Google
భరత్ తేజ Aug 07, 2026 6:42 AM అమరావతిఆంధ్రప్రదేశ్
సైబర్‌ బాధితులకు వేగంగా సాయం - Udayam Digital
సైబర్‌ ఆర్థిక మోసాల బాధితులకు నగదు పునరుద్ధరణను వేగవంతం చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ తెలిపారు. మనీ రెస్టొరేషన్‌ మాడ్యూల్‌ ద్వారా మూడు నెలల్లో రూ.1.56 కోట్లు తిరిగి చెల్లించినట్లు వెల్లడించారు. ఈ-జీరో ఎఫ్‌ఐఆర్‌, సహయోగ్‌ పోర్టల్‌ ద్వారా సైబర్‌ నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టామని, వేలాది అక్రమ యూఆర్‌ఎల్‌లు, అనుమానాస్పద ఖాతాలపై చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

Comments

G
Loading comments...