Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టపర్తికి 2 వేల మంది భక్తుల పర్తి యాత్ర

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 10, 2026 11:58 AM శ్రీసత్యసాయి జిల్లాఆంధ్రప్రదేశ్
పుట్టపర్తికి 2 వేల మంది భక్తుల పర్తి యాత్ర - Udayam
జమ్మూ కాశ్మీర్, హర్యానా, చండీగఢ్ ప్రాంతాల నుంచి సుమారు 2 వేల మంది భక్తులు సత్యసాయి దర్శనార్థం పుట్టపర్తికి పర్తి యాత్రగా రానున్నట్లు సత్యసాయి వర్గాలు సోమవారం తెలిపాయి. ఈ నెల 11, 12 తేదీల్లో యాత్రలో భాగంగా ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాల్లో భజనలు, సంగీత కచేరీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 12న పట్టణంలో శోభాయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...