Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులి దాడిలో ఆవు మృతి.. రైతుకు పరిహారం

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 2:13 PM కాకినాడGeneral
పులి దాడిలో ఆవు మృతి.. రైతుకు పరిహారం - Udayam
శంఖవరం మండలం ఆవెల్తి గిరిజన గ్రామంలో పెద్దపులి దాడిలో ఆవు మృతి చెందిన ఘటనపై అటవీశాఖ స్పందించింది. బాధిత రైతు ధర్మరాజుకు బుధవారం రూ.35 వేల నష్టపరిహారాన్ని అటవీశాఖ అధికారి దుర్గారాంప్రసాద్‌ అందజేశారు. కార్యక్రమంలో సెక్షన్‌ అధికారి శ్యామ్‌కుమార్‌, పెదమల్లాపురం ఎబీబీవో రాజకుమార్‌ పాల్గొన్నారు. పులి సంచారంతో గిరిజన గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ సూచించింది.

Comments

G
Loading comments...