Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారం, వెండి పూజా సామగ్రి చోరీ

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 10:14 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
బంగారం, వెండి పూజా సామగ్రి చోరీ - Udayam
విజయవాడ పటమటలోని ఓ ఇంట్లో బీరువాలో ఉంచిన సుమారు రూ.5 లక్షల విలువైన బంగారం, వెండి పూజా సామగ్రి చోరీకి గురైంది. ఈ నెల 19న సామగ్రి కనిపించకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఏడాది వరలక్షీ వ్రతం అనంతరం కుటుంబ సభ్యులు పూజా వస్తువులను బీరువాలో భద్రపరిచారు. పనిమనుషులపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...