వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 26, 27 తేదీల్లో చిత్తూరులోని ఎస్వీసీఈటీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. 20కి పైగా ప్రముఖ కంపెనీలు అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి.
ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
Comments
Loading comments...

