వార్తలకు తిరిగి వెళ్లండి

నాంపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గత రెండు వారాల్లో ప్రజావాణికి అందిన ఫిర్యాదులు, వినతులను ఎంపీవో పరిశీలించారు. వివిధ సమస్యలపై ప్రజలు సమర్పించిన దరఖాస్తుల వివరాలను సంబంధిత అధికారులతో చర్చించారు.
ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎంపీవో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
Comments
Loading comments...

