Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టాభూమి వివాదంపై మహిళ ఆత్మహత్యాయత్నం

Follow Udayam on Google
sreekanth patel Sep 19, 2026 9:06 AM మహబూబ్‌నగర్General
పట్టాభూమి వివాదంపై మహిళ ఆత్మహత్యాయత్నం - Udayam
నవాబ్‌పేట మండలం రుద్రారంలో పట్టాభూమి వివాదంపై మందుల జంగమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని కుటుంబసభ్యులు తెలిపారు. పాలమూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జంగమ్మకు న్యాయం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...