Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి

Follow Udayam on Google
p.g.murthy Sep 13, 2026 7:00 PM మంచిర్యాలGeneral
ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి - Udayam
పండుగలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని జన్నారం మండల ఎస్సై ఉదయ్ కిరణ్ సూచించారు పోలీస్ స్టేషన్ ఆవరణలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్సై పలు సూచనలు చేశారు. పండుగలు ప్రజల మధ్య ఐక్యమత్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. మండపాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే తమకు తెలియజేయాలని ఆయన కోరారు. పండుగ ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు సోదర భావంతో మెలగాలని ఎస్ఐ సూచించారు.

Comments

G
Loading comments...