వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లె కలెక్టరేట్ ఎదుట సీపీఐ నాయకులు సోమవారం ధర్నా నిర్వహించి పేదలకు మిగులు భూములు పంచాలని డిమాండ్ చేశారు. పేదల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమైనట్లు తెలిపారు.
పేదలు, కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు కృష్ణప్ప, సాంబ, మాధవ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

