వార్తలకు తిరిగి వెళ్లండి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లిలో 200 మందికి పైగా ఆయిల్ పామ్ రైతులతో సమావేశం నిర్వహించారు. రైతుల సమస్యలు, సూచనలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
నీటి నిర్వహణ, ఎరువులు, పంట సంరక్షణ, గెలల కోత–రవాణా, యంత్ర పరికరాలు, సాంకేతికత, ప్రభుత్వ పథకాలపై రైతులు సమస్యలను వివరించారు. రైతు సంఘాలను బలోపేతం చేయాలని నిర్ణయించారు.
Comments
Loading comments...

