వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నం నుంచి ఢిల్లీకి రూ.24.5 లక్షల విలువైన గంజాయిని తరలించేందుకు ప్రయత్నించిన డెలివరీ రైడర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బు ఆశ చూపి గంజాయి తరలించేలా అతడిని ప్రలోభపెట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

