వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల జిల్లాలో భూభారతి కంప్యూటర్ ఆపరేటర్లు 15 నెలలుగా జీతాలు అందడం లేదని నిరసన చేపట్టారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఎమ్మెల్యే, జిల్లా కలెక్టరేట్కు వినతిపత్రాలు సమర్పించారు.
ఆపరేటర్ల నిరసనతో జిల్లాలో రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

