వార్తలకు తిరిగి వెళ్లండి

శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలని, పాలిటెక్నిక్ విద్యను కాపాడాలని డిమాండ్ చేస్తూ వరంగల్లో పాలిటెక్నిక్ విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. భద్రకాళి ఆర్చి వద్ద ఏఐడీఎస్ఓ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
విద్యార్థుల ఆందోళనతో ఎంజీఎం జంక్షన్ నుంచి ములుగు రోడ్డు జంక్షన్ వైపు ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు నినాదాలు చేశారు.
Comments
Loading comments...

