Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాద బాధితులను ఆదుకున్న బండి సంజయ్

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 8:38 PM సిద్దిపేటGeneral
ప్రమాద బాధితులను ఆదుకున్న బండి సంజయ్ - Udayam
రాజీవ్‌ రహదారిపై డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టిన కారు ప్రమాద బాధితులను కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తన కాన్వాయ్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన చిన్నారితో పాటు ఆమె తల్లిదండ్రులకు తక్షణ సాయం అందించి, మెరుగైన వైద్యం అందేలా చూసి ఆయన తన మానవత్వాన్ని చాటుకున్నారు.

Comments

G
Loading comments...