Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకృతి పరిరక్షణలో ఆదివాసులు కీలకం

Follow Udayam on Google
sreekanth patel Aug 10, 2026 7:46 AM మహబూబ్‌నగర్తెలంగాణ
ప్రకృతి పరిరక్షణలో ఆదివాసులు కీలకం - Udayam
MBNR మహబూబ్‌నగర్‌లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ ప్రజల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గిరిజనుల హక్కులు, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వాలు కృషి చేయాలని కాట్రావత్ రాములునాయక్ కోరారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...