వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం MP కలిశెట్టి అప్పలనాయుడు ఆదివారం ZP సమావేశ మందిరంలో నిర్వహించిన APUWJ 27వ వార్షిక మహాసభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమని, సమాజ సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో వారు చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన గౌరవం, వారి సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు.
Comments
Loading comments...

