వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలను భయపెట్టి పాలించారని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు.
కోటబొమ్మాళి ఎన్టిఆర్ భవన్లో ఆదివారం ఆయన మాట్లాడుతు.. స్వేచ్ఛను హరించిన వారే ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం సరికాదన్నారు.తప్పు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని,డీఎస్పీ ద్వారా ఉద్యోగాలు ఇచ్చింది ఎన్డీయే ప్రభుత్వమేనని తెలిపారు.
Comments
Loading comments...

