వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల జిల్లాకు చెందిన వైద్య విద్యార్థిని ప్రియాంక కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ.1 కోటి పరిహారం ప్రకటించాలని ఎంఆర్పీఎస్ మాజీ అధ్యక్షుడు రాజు మాదిగ డిమాండ్ చేశారు.
దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళల రక్షణకు పటిష్టమైన చట్టాలు అమలు చేయాలని ఆయన సోమవారం ప్రకటనలో కోరారు.
Comments
Loading comments...

