Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరుస సినిమాలతో వారణాసి విలన్

Follow Udayam on Google
Sai Aug 25, 2026 6:44 PM జాతీయంవినోదం
వరుస సినిమాలతో  వారణాసి విలన్ - Udayam
పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటించిన హిందీ-మలయాళ ద్విభాషా థ్రిల్లర్‌ ‘దైరా’ ట్రైలర్‌ ఆగస్టు 31న విడుదల కానుంది. కరీనా కపూర్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ‘ఐ నోబడీ’, ‘ఖలీఫా’ చిత్రాలతో అలరించిన పృథ్వీరాజ్‌.. ఆయన ప్రస్తుతం ‘వారణాసి’తో పాటు పలు ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. విభిన్న కథలు, పలు భాషల్లో వరుస చిత్రాలతో ఆయన బిజీగా కొనసాగుతున్నారు.

Comments

G
Loading comments...