వార్తలకు తిరిగి వెళ్లండి

జీవో 77 నిర్మాతలకు అనుకూలంగా ఏకపక్షంగా ఉందని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఆరోపించింది. టికెట్ ధరల పెంపుతో తమకు ప్రయోజనం లేదని పేర్కొంటూ సీఎం రేవంత్రెడ్డికి లేఖ రాసింది.
థియేటర్ల వర్గీకరణ, ఏసీ నిబంధనలు సవరించాలని కోరింది. జీవోతో చిన్న పట్టణాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడే ప్రమాదం ఉందని, ఎగ్జిబిటర్ల ప్రయోజనాలను ప్రభుత్వం కాపాడాలని విజ్ఞప్తి చేసింది.
Comments
Loading comments...

