Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం

Follow Udayam on Google
పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం - Udayam
కురుపాం MPDO ఉమామహేశ్వరి ఆద్వర్యంలో శనివారం స్దానిక ఉదయపురంలో స్వచ్చ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్దానిక ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొని పారిశుద్ధ్యంపై విద్యార్థులతో కలిసి గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని, ఇంటితోపాటు పరిసరాలన్నీ స్వచ్చంగా ఉంచుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...