Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు రైతులకు నీళ్లు ఇవ్వకుండా ఏపీకి వదులుతున్నారు

Follow Udayam on Google
Udayam Desk Sep 19, 2026 6:38 PM మహబూబ్‌నగర్General
పాలమూరు రైతులకు నీళ్లు ఇవ్వకుండా ఏపీకి వదులుతున్నారు - Udayam
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘గురుదక్షిణ’ కింద ఏపీకి నీళ్లు వదులుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పాలమూరు రైతులకు నీళ్లు ఇవ్వకుండా శ్రీశైలం నుంచి వెలిగొండ, పోతిరెడ్డిపాడుకు 100 టీఎంసీల నీరు వెళ్తోందని ఆరోపించారు. జూరాల కింద రైతులకు ఈ సీజన్‌లో 18 టీఎంసీలు మాత్రమే ఇచ్చారని పెబ్బేరులో అన్నారు

Comments

G
Loading comments...