వార్తలకు తిరిగి వెళ్లండి

తొమ్మిదవ జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా థీమ్–2లో భాగమైన “అంగన్వాడీ కేంద్రంలో తాజా వేడి భోజనం” కార్యక్రమాన్ని అంగన్వాడీ కేంద్రంలో గురువారం నిర్వహించారు.
ఈ సందర్భంగా తల్లులను సమావేశపరిచి అంగన్వాడీ కేంద్రంలో ప్రతిరోజూ అందించే తాజా వేడి భోజనం, పోషక విలువలు, భోజనం తయారీలో పాటించాల్సిన పరిశుభ్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించారు. అలాగే వంటగది పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని సిడిపిఓ ఆదేశించారు.
Comments
Loading comments...

