వార్తలకు తిరిగి వెళ్లండి

పరిశుభ్ర చిత్తూరు కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పిలుపునిచ్చారు. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛతా హీ సేవ 2026 కార్యక్రమంలో భాగంగా చిత్తూరులో లక్ష్మీనగర్ కాలనీలో పరిసరాలను శుభ్రం చేసి మొక్కలు నాటారు.
తడి, పొడి వ్యర్థాలను వేరు చేయాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కమిషనర్ నరసింహ ప్రసాద్ కోరారు.
Comments
Loading comments...

