Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైసూరుకు చేరుకున్న ప్రధాని మోదీ

Follow Udayam Digital on Google
కిషోర్ కుమార్ Aug 01, 2026 5:38 PM ఆల్ ఇండియా జాతీయ
మైసూరుకు చేరుకున్న ప్రధాని మోదీ - Udayam Digital
స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం (వివేక స్మారక) ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మైసూరుకు చేరుకున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, గవర్నర్ తావర్‌చంద్ గెహ్లోత్ ఆయనకు స్వాగతం పలికారు. ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని రామకృష్ణ ఆశ్రమ పాఠశాలను సందర్శించనున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో నగరంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేసి, పలు రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Comments

G
Loading comments...