Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశాలో ఆలయాన్ని సందర్శించిన రాష్ట్రపతి

Follow Udayam Digital on Google
రూప దేవి Aug 05, 2026 2:02 PM ఆల్ ఇండియా జాతీయ
ఒడిశాలో ఆలయాన్ని సందర్శించిన రాష్ట్రపతి - Udayam Digital
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశా పర్యటనలో భాగంగా ధబలేశ్వర్ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మూడు రోజుల పర్యటన ముగింపులో ఆమె ఆలయాన్ని సందర్శించారు. బెర్హాంపూర్‌లోని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కాలేజీని సందర్శించి అధికారులు, అధ్యాపకులతో సమావేశమయ్యారు. అనంతరం ప్రత్యేక రైలులో భువనేశ్వర్ చేరుకుని దిల్లీకి బయలుదేరారు. పర్యటనలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...