Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం

Follow Udayam on Google
Udayam News Reporter Sep 17, 2026 5:14 PM జగిత్యాలGeneral
ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం - Udayam
జగిత్యాల పట్టణంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గణపతి పూజా కార్యక్రమం, అన్నదానం ఘనంగా నిర్వహించారు. మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులకు అన్నప్రసాదం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గణపతి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...