వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధికారులతో సమీక్షించారు. ఎన్నికలకు ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ఎన్నికల ఏర్పాట్లు, కోర్టు కేసుల పరిష్కారంపై అధికారులతో చర్చించారు. ఓటర్ల జాబితా ప్రచురణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కమిషనర్ సూచించారు.
Comments
Loading comments...
