Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రేమ వివాహంపై కక్ష.. ఇళ్లు కూల్చివేత

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 7:48 AM జోగులాంబ గద్వాల్ General
ప్రేమ వివాహంపై కక్ష.. ఇళ్లు కూల్చివేత - Udayam
కులరహిత ప్రేమ వివాహం చేసుకున్నారన్న కోపంతో యువతి బంధువులు అబ్బాయి కుటుంబానికి చెందిన రెండు ఇళ్లను నేలమట్టం చేశారు. గద్వాల జిల్లా రేపల్లి గ్రామంలో మేజరైన యువతీయువకులు పెళ్లి చేసుకోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...