వార్తలకు తిరిగి వెళ్లండి

చీపురుపల్లిలోని ప్రభుత్వ వసతి గృహాల్లో దోమలను నివారించేందుకు సోమవారం పంచాయతీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఈ మేరకు స్దానిక సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో వార్డెన్ మంగళగిరి శ్రీనివాసరావు నేతృత్వంలో మలాథిన్ జల్లారు.అనంతరం మరుగు దొడ్లు శుభ్రం చేశారు. వర్షాలు కురవడంతో అంటు వ్యాధులు ప్రబల కుండా బ్లీచింగ్ జల్లినట్లు వార్డన్ తెలిపారు
Comments
Loading comments...

