Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలల్లో డిగ్రీ విద్యార్థులతో ఏఐ బోధన

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 10, 2026 12:36 PM భద్రాద్రి కొత్తగూడెంతెలంగాణ
ప్రభుత్వ పాఠశాలల్లో డిగ్రీ విద్యార్థులతో ఏఐ బోధన - Udayam
పాఠశాల స్థాయి నుంచే ఏఐపై అవగాహన కల్పించేందుకు డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులతో ప్రభుత్వ పాఠశాలల్లో బోధన చేపట్టారు. ‘అన్న-అక్క’ పేరుతో 15 రోజుల పాటు రోజుకు రెండు గంటలు డిజిటల్‌ పాఠాలు బోధిస్తున్నారు. ఏఐపై శిక్షణ పొందిన విద్యార్థులు ఆరు నుంచి పదో తరగతి వారికి పాఠాలు చెబుతున్నారు. 30 గంటల బోధన పూర్తిచేసిన వారికి ఇంటర్న్‌షిప్‌ ధ్రువపత్రంతో పాటు యూనివర్సిటీ ఒక క్రెడిట్‌ ఇవ్వనుంది.

Comments

G
Loading comments...