వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్రెడ్డి ప్రెస్మీట్ ప్రారంభమైన 10 నిమిషాలకు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆలస్యంగా వచ్చారని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు.
కేబినెట్లోనే సయోధ్య లేదంటే పాలన ఎంత అస్తవ్యస్తంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

