వార్తలకు తిరిగి వెళ్లండి

బెజ్జూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో సీపీటీ-2 జీవశాస్త్రం పరీక్షను ప్రత్యేక అధికారి అరుణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ, విద్యార్థినుల్లో జీవశాస్త్రంపై ఆసక్తి, అవగాహన పెంపొందించేందుకే పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
సీపీటీ పరీక్షలతో విద్యార్థుల్లో సృజనాత్మకత, విశ్లేషణా సామర్థ్యం పెరుగుతాయని అరుణ అన్నారు. విద్యార్థులు ధైర్యంగా పరీక్షలు రాయాలని సూచించారు.
Comments
Loading comments...

