వార్తలకు తిరిగి వెళ్లండి

జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో సివిల్ సర్జన్, జనరల్ మెడిసిన్ వైద్యుడు రమేష్ తన స్థానంలో ప్రైవేట్ డెంటల్ వైద్యుడు రవితో విధులు చేయిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ విచారణలో వెల్లడైంది.
ఈ ఘటనపై మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేసి, డాక్టర్ రమేష్ను సస్పెండ్ చేశారు. పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు.
Comments
Loading comments...

