వార్తలకు తిరిగి వెళ్లండి

లోక్ అదాలత్లో కేసుల పరిష్కారానికి కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఆదివారం ఎస్పీ మహేష్ బి.గితే అభినందించారు.
జిల్లాలో 228 యూఐ కేసులు, 56 పెట్టి కేసులు, 823 డ్రంకెన్ డ్రైవ్, 11456 ట్రాఫిక్ చలాన్లు, 75 సైబర్ క్రైమ్ కేసులు పరిష్కారమయ్యాయని తెలిపారు. సైబర్ బాధితులకు రూ.2,79,030 రీఫండ్ ఇవ్వాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
Comments
Loading comments...

