వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరుజిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న పోలీస్ వెల్ఫేర్ ఐఓసీఎల్ ఫిల్లింగ్ స్టేషన్కు శుక్రవారం నాన్ క్యాడర్ ఎస్పీ ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ దేవదాస్, పోలీసు అధికారులు, ఐఓసీఎల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఫిల్లింగ్ స్టేషన్ పోలీసులతో పాటు ప్రజలు, ఇతర వాహనదారులకు కూడా అందుబాటులో ఉంటుందని రాజశేఖర్ రాజు తెలిపారు.
Comments
Loading comments...

